సెప్టెంబరు 25లోపు మీ డ్రైవింగ్ లైసెన్స్‌తో మొబైల్ నంబర్ లింక్ చేసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. లేకుంటే లైసెన్స్ ...
సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సీఎం పదవికి రేవంత్ కళంకం ...
తెలంగాణలో రజాకార్లు మారణకాండ సృష్టించారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. రజాకార్ల దాష్టీకాన్ని గత పాలకులు ...
మహబూబాబాద్‌: వర్షాలు కురవకపోవడంతో పంట మార్పిడి విధానమే శరణ్యమని ఓ రైతు కుటుంబం భావించింది. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు సరిగా ...
దివంగత నటి శ్రీదేవికి చెందిన ఆస్తి కేసుపై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. చెన్నైలోని ఈస్ట్ కోస్ట్ రోడ్డులో 1988లో శ్రీదేవికి విక్రయించిన 2.7 ఎకరాల భూమిలో తమకూ వాటా ఉందంటూ ఎంసీ చంద్రశేఖరన్ కూతురు ఎంసీ శ ...
దివంగత బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మాజీ మేనేజర్ దిశా సాలియన్ మృతి కేసు మరోసారి వార్తల్లోకి వచ్చింది.
మక్కజొన్నలకు మరింత ధర పెరిగింది. వరంగల్‌(ఏనుమాముల) వ్యవసాయ మార్కెట్లో గత మంగళవారం క్వింటా ధర రూ.2,750 పలుకగా బుధవారం మరో ...
సోషల్ మీడియాలో ఎక్కువ మంది ఫాలోవర్లు ప్రపంచ నేతల్లో భారత ప్రధాని ఒకరు. నేడు నరేంద్ర మోదీ పుట్టిన రోజు సందర్భంగా సోషల్ ...
విద్యుత్ శాఖపై ఎల్‌నినో ప్రభావం తీవ్రంగా ఉందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. వేసవిని తలపించే ఎండల వల్ల 50 మిలియన్ ...
యూపీఐలో పేమెంట్ చేస్తున్నప్పుడు ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయిందా..? అయినా డబ్బులు కట్ అయ్యాయా..? ఏం చేయాలో తెలుసుకుందాం రండి.
డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ జాటోత్ రాంచంద్ర నాయక్‌కు త్రుటిలో ప్రమాదం తప్పింది. ఎమ్మెల్యే కారులో మంటలు చెలరేగడంతో ప్రమాదం ...
నిరంకుశ పాలనపై పోరాడిన యోధులకు పుట్టినిల్లు తెలంగాణ అని సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. తెలంగాణ నేల ఎప్పటికప్పుడు ...