చెస్‌ ఒలింపియాడ్‌లో భారత్‌ రెండో రౌండ్‌లోనూ విజయాల పరంపర కొనసాగించింది. నిహాల్‌ సరీన్‌ కీలక విజయం సాధించగా, మహిళల జట్టులో ...
అఫ్ఘానిస్థాన్‌పై మూడో టీ20లో అభిషేక్‌ శర్మ 30 బంతుల్లో శతకం బాది 108 పరుగులు చేశాడు. భారత్‌ 127 పరుగుల భారీ తేడాతో విజయం ...
దేశంలో సెమీకండక్టర్ల తయారీని ప్రోత్సహించేందుకు ఈ ఏడాది జూలై లో ప్రకటించిన ‘సెమీకాన్‌ 2.0’ పథకం ద్వారా పెద్దఎత్తున పెట్టుబడులు ...
2026లో పార్లమెంట్‌ ఆమోదించిన సవరణ చట్టం 1971 నాటి ‘జాతీయ గౌరవాలకు అవమాన నిరోధక చట్టం’లోని సెక్షన్ 3ను మార్చింది. ఇంతవరకు ఈ ...
దేశంలో అతిపెద్ద వ్యాపార సామ్రాజ్యమైన టాటా గ్రూప్‌లో ముసలం ముదురుతోంది. గ్రూప్‌ హోల్డింగ్‌ కంపెనీ టాటా సన్స్‌, దాని ...
జిల్లాలో పల్లె రహదారులకు మహర్దశ పట్టింది. కూటమి ప్రభుత్వ హయాంలో గ్రామీణ రోడ్లకు కొత్త రూపు వచ్చింది. గత ఆర్థిక సంవత్సరంలో ...
ఆగస్టు 31న, కేంద్ర ప్రభుత్వం, దేశంలో సంపద పెరుగుదలకి సంబంధించి, కొన్ని గణాంకాలు విడుదల చేసింది. వాటి సారాంశం ఏమిటంటే: ‘కిందటి ...
ప్రజా సంక్షేమం, అభివృద్ధి, సామాజిక న్యాయమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్‌ చింతకుంట విజయరమణారావు అన్నారు.
తాము సొంతంగా తయారుచేసుకున్న ఒక నాటు క్షిపణితో సౌదీ అరేబియాకు చెందిన ఎఫ్‌–15 యుద్ధవిమానాన్ని కూల్చివేశామంటూ హౌతీలు చేసిన ...
మంచి చెడుల విచక్షణ ప్రతి మనిషికీ ఉంటుంది. సజ్జనులు ఆ విచక్షణతో జీవిస్తారు. మంచి పనులు చేస్తారు. చెడుకు దూరంగా ఉంటారు. చెడ్డ ...
త్వరలో జరగనున్న జీవీఎంసీ ఎన్నికలకు పార్టీ శ్రేణులు సిద్ధం కావాలని ఎంపీ ఎం.శ్రీభరత్‌ పిలుపునిచ్చారు. ‘నార్త్‌’ నేతలు, ...
డేవిస్‌ కప్‌ క్వాలిఫయర్‌ రౌండ్‌-2లో భారత్‌, దక్షిణ కొరియా మధ్య రెండు రోజుల పోరు ప్రారంభం కానుంది. క్వార్టర్‌ఫైనల్‌ బెర్త్‌ ...