బ్రిటిష్‌ వలస పాలనలో భారతదేశం తరచూ కరవుకాటకాల బారిన పడేది. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కూడా దేశ జనాభాకు సరిపడా ఆహారాన్ని ...
ఎనిమిదేళ్ల పిల్లాడు తాతగారి ఊరెళ్లాడు. తాతగారు రాయవరం మునసబు కోర్టులో శిరస్తదార్‌. తాతగారి వెంటవెళ్లి కోర్టు ఆవరణలో తిరుగుతూ ...
HYD - KMM హైవేపై కారు ప్రమాదం ...
రాత్రి తొమ్మిది గంటలు దాటిందంటే చీకటి. మార్కెట్లన్నీ బంద్‌. దుకాణాల్లో లైట్ వేయడానికి వీలు లేదు. ఇలా ఉంది పాకిస్థాన్‌లో ...
కేంద్ర సంస్థల్లో జియో సైంటిస్టు పోస్టుల భర్తీకి యూపీఎస్‌సీ ప్రకటన వెలువడింది. నిర్దేశిత విభాగాల్లో పీజీతో వీటికి దరఖాస్తు ...
కేంద్రానికి చెందిన మేటి సంస్థల్లో సేవలందించే అవకాశమొచ్చింది. దేశ వ్యాప్తంగా 1748 జూనియర్‌ ఇంజినీర్‌ (జేఈ) పోస్టుల భర్తీకి ...
మానసిక స్థితి సరిగా లేని ఓ వృద్ధుడు తప్పిపోగా.. ఆయన్ను బిహార్‌ నుంచి పంజాబ్‌లోని స్వస్థలానికి చేర్చి మానవత్వాన్ని ...
అన్నాడీఎంకే నుంచి 20మంది ఎమ్మెల్యేలు త్వరలో టీవీకేలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారని రాష్ట్ర మంత్రి సెంగోట్టైయన్‌ తెలిపారు.
అమరావతి: రాష్ట్రంలో 9మంది ఐపీఎస్‌లను బదిలీ చేస్తూ డీజీపీ హరీశ్‌కుమార్‌ గుప్తా ఉత్తర్వులు జారీ చేశారు.
ఇంటర్నెట్‌ డెస్క్: టెక్‌ ప్రియులను అలరించేందుకు ఫ్లిప్‌కార్ట్ భారీ డిస్కౌంట్‌లతో సిద్ధమవుతోంది. అక్టోబర్‌ 9న ప్రారంభమయ్యే ...
అమెరికాలోని న్యూజెర్సీలో కారు బీభత్సం సృష్టించింది. రద్దీగా ఉండే ఓ రెస్టరంట్‌ వద్ద జన సమూహంపైకి దూసుకెళ్లింది.
క్రికెట్‌ యువ సంచలనం వైభవ్‌ సూర్యవంశీపై (Sooryavanshi) శ్రీలంక క్రికెట్‌ దిగ్గజం జయసూర్య (Jayasuriya) ప్రశంసల వర్షం ...