హైదరాబాద్‌ సంస్థానాన్ని భారత్‌లో విలీనం చేసేందుకు చేపట్టిన ఆపరేషన్‌ పోలోను ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌ గుర్తుచేశారు.
అటవీశాఖలో అవకతవకలకు పాల్పడినట్లు అభియోగాలు నమోదైన ఉద్యోగులపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. చిత్తూరులో గంధపు చెక్కల ...
అఫ్ఘానిస్థాన్‌పై మూడో టీ20లో అభిషేక్‌ శర్మ 30 బంతుల్లో శతకం బాది 108 పరుగులు చేశాడు. భారత్‌ 127 పరుగుల భారీ తేడాతో విజయం ...
నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు క ల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఈ నెల 19న సూర్యాపేట జిల్లా కోదాడలో మెగా జాబ్‌మేళా నిర్వహిస్తున్నామని మంత్రి ఎన్‌. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు.
దేశంలో సెమీకండక్టర్ల తయారీని ప్రోత్సహించేందుకు ఈ ఏడాది జూలై లో ప్రకటించిన ‘సెమీకాన్‌ 2.0’ పథకం ద్వారా పెద్దఎత్తున పెట్టుబడులు ...
దేశంలో అతిపెద్ద వ్యాపార సామ్రాజ్యమైన టాటా గ్రూప్‌లో ముసలం ముదురుతోంది. గ్రూప్‌ హోల్డింగ్‌ కంపెనీ టాటా సన్స్‌, దాని ...
2026లో పార్లమెంట్‌ ఆమోదించిన సవరణ చట్టం 1971 నాటి ‘జాతీయ గౌరవాలకు అవమాన నిరోధక చట్టం’లోని సెక్షన్ 3ను మార్చింది. ఇంతవరకు ఈ ...
ఆగస్టు 31న, కేంద్ర ప్రభుత్వం, దేశంలో సంపద పెరుగుదలకి సంబంధించి, కొన్ని గణాంకాలు విడుదల చేసింది. వాటి సారాంశం ఏమిటంటే: ‘కిందటి ...
తాము సొంతంగా తయారుచేసుకున్న ఒక నాటు క్షిపణితో సౌదీ అరేబియాకు చెందిన ఎఫ్‌–15 యుద్ధవిమానాన్ని కూల్చివేశామంటూ హౌతీలు చేసిన ...
ప్రజా సంక్షేమం, అభివృద్ధి, సామాజిక న్యాయమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్‌ చింతకుంట విజయరమణారావు అన్నారు.
అభివృద్ధి పథంలో తెలంగాణ ముందంజలో ఉందని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ అన్నారు.
జిల్లా మహిళామణులకు మరోసారి ఇందిరమ్మ చీర కానుకగా ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది.